Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ము- కాశ్మీర్‌లో చొరబాట్లు పెరిగాయి: ఆర్మీ

Webdunia
జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలోకి పాకిస్థాన్ నుంచి తీవ్రవాద చొరబాట్లు పెరిగాయని ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ శుక్రవారం తెలిపారు. సరిహద్దు చొరబాట్లు రాష్ట్రంలో చొరబాట్లు ఇటీవల పెరుగుతూ వస్తున్నాయని చెప్పారు. శీతాకాలంలోగా సాధ్యమైనంత ఎక్కువ మంది తీవ్రవాదులను భారత్‌లోకి ప్రవేశించేలా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవల సరిహద్దు చొరబాటు యత్నాలు పెరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని దీపక్ కపూర్ వెల్లడించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో శుక్రవారం భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. రెయాసి జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన ఓ కీలక కమాండర్ హతమయ్యాడు. కాశ్మీర్‌లో లోయలో శాంతికి భగం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దీపక్ కపూర్ వ్యాఖ్యానించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments