Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్: ఏడుగురు మావోయిస్టుల మృతి

Webdunia
ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గడ మహాసముంద్ జిల్లాలో పోలీసులు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందారు.

మహారాష్ట్ర-ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగడంతో మహాసముంద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు.

అలాగే శుక్రవారం పోలీసులకు-మావోలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పాఠశాల విద్యార్థులతో పాటు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇందులో ముకేష్ పొటావి (6) అనే విద్యార్థిని నాగ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. అయితే పొటావి చికిత్స ఫలించక మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments