Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్ర అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Webdunia
స్వాతంత్ర్య దినోత్సం రోజున రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదగా చక్ర అవార్డులు అందుకోబోయే పౌరుల పేర్లను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈసారి అత్యున్నత అశోక చక్ర పురస్కారాలను కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అశోక చక్ర అవార్డులను ఈసారి మేజర్ మోహిత్ శర్మ, మేజర్ డి.శ్రీకుమార్‌లకు అందించనున్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరికీ మరణించిన తరువాత ఈ అవార్డులు దక్కబోతున్నాయి. రెండు అశోక చక్ర అవార్డులతోపాటు శనివారం జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నాలుగు సూర్య చక్ర, 131 కీర్తి చక్ర అవార్డులు కూడా అందజేయనున్నారు. గజియాబాద్‌కు చెందిన మేజర్ మోహిత్ శర్మ కాశ్మీర్‌లో తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments