Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ పర్యాటక రంగం వృద్ధి భేష్ : సీఎం నరేంద్ర మోడీ

Webdunia
FILE
భారత పర్యాటక రంగం ఏడు శాతం వృద్ధి నమోదు చేసుకుంటే, గుజరాత్ పర్యాటక రంగం 16 శాతం వృధ్దిని నమోదు చేసుకుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

పర్యాటక రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, ప్రోత్సాహం వల్ల గణనీయమైన వృద్ధిరేటు నమోదైందన్నారు. దేశం మొత్తంమీద పర్యాటక రంగ అభివృద్ధితో పోలిస్తే గుజరాత్ పర్యాటకం రెట్టింపు అభివృద్ధిని నమోదు చేసుకుందని వ్యాఖ్యానించారు.

సబర్మతి నది ఒడ్డున ఆదివారం 25వ అంతర్జాతీయ పతంగుల పండుగను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పతంగుల పండుగతో గుజరాత్‌కు ప్రపంచస్థాయి గుర్తింపును ఎలా తీసుకురావచ్చో చేతల్లో చూపించిన ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments