Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌లో బంగ్లాదేశ్ జాతీయుడి అరెస్టు

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2009 (16:12 IST)
దేశంలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న బంగ్లాదేశ్ జాతీయుడిని గుజరాత్ తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు బుధవారం అరెస్టు చేసింది. నిందితుడిని అస్గర్‌ అలీ‌గా గుర్తించగా, అతని నుంచి 1.35 లక్షల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని ఏటీఎస్ బృందం స్వాధీనం చేసుకుంది.

బంగ్లాదేశ్‌ జాతీయునిగా గుర్తించిన అస్గర్.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ పాస్ పోర్టులను కలిగి ఉన్నట్టు ఏటీఎస్ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, అస్గర్ పాకిస్థాన్‌కు తరచూ వెళ్లే సందర్శకుడిగా తేలింది.

అస్గర్ అరెస్టుతో దేశంలో నకిలీ నోట్ల చెలామణీలో పాకిస్థాన్ కుట్ర బట్టబయలైంది. పాకిస్థాన్‌కు సంఘ విద్రోహశక్తులు కొన్ని దేశంలోకి నకిలీ నోట్లను సరఫరా చేసి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని కుట్ర పన్నినట్టు సమాచారం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments