Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔరంగాబాద్‌లో బాంబు పేలుడు: ఏడుగురు మృతి

Webdunia
ఔరంగాబాద్‌లో బాంబు పేలుడు సంభవించింది. బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ఈ బాంబు పేలుడు సంఘటనలో దారుణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల సందర్భంగా పోలీసులు అనేక పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ బాంబులను ప్రజల సంచారం లేని ప్రాంతాల్లో విసిరి వేశారు. వీటిలో పేలని ఓ బాంబు ఆదివారం ఉదయం పేలుడు సృష్టించిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ఏడుగురు మరణించినట్లు పోలీసులు అన్నారు.

కానీ ఔరంగాబాద్ జిల్లా దేవ్‌కేప చోకర్‌లో మావోయిస్టులు సిలిండర్ బాంబు పేల్చడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని వార్తలు వస్తున్నాయి. బీహార్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బాంబు పేలుళ్లు ఆందోళన సృష్టించాయి. ఈ ఘటనలో గాయాలకు గురైన మరో 12 మందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

War 2 : IMAXలో మాత్రమే వార్ 2 విడుదల అవుతుంది

Laya: ఆ తపనతో తిరిగి వచ్చా - ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి - శివాజీతో సినిమా : నటి లయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

Show comments