Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ళలో కూలిపోనున్న ప్రేమ మందిరం: చరిత్రకారుల జోస్యం

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2011 (11:27 IST)
ప్రేమకు చిహ్నంగా షాజహాన్ నిర్మించిన అద్భుత కట్టడం ప్రమాదం అంచుకు చేరిందా. అవుననే అంటున్నారు చరిత్రకారులు. ఈ కట్టడం పునాదికి ఏర్పడిన బీటలను పునరుద్ధరించకుంటే ఐదేళ్లలో కూలిపోవొచ్చునని వారు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు, అడవుల నరికివేత వల్ల ఏర్పడుతున్న కాలుష్యం కారణంగా యమునా నది ఎండిపోవడంతో ఈ చారిత్రక కట్టడం పునాది బీటలు వారి శిథిలావస్థకు చేరిందని చరిత్రకారులు భావిస్తున్నారు.

తాజ్‌మహల్‌లోని కొన్ని భాగాలలో, దాని చుట్టూ గల నాలుగు మినార్‌లలో గత సంవత్సరమే పగుళ్లు ఏర్పడిన విషయాన్ని గుర్తించినట్టు తెలిపారు. ప్రపంచంలోనే అపురూప కట్టడమైన తాజ్‌మహల్ మినార్‌లు, పునాది యమునా నదిలో నీళ్ళు లేకపోడంతో కూలిపోయే స్థితికి చేరుకున్నట్టు వారు తెలిపారు. అప్పటి నుంచి పునాది వద్దకు ఎవరినీ అనుమతించడం లేదని వారు గుర్తు చేశారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments