Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవర్ని తాకితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్‌ అవుద్దో వాళ్లే అమ్మాయిలు!

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2013 (17:42 IST)
WD
ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, చెన్నై విద్యార్థులు రేప్‌కు బ్రేక్ వేసే దిశగా కొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు. అత్యాచారాలకు పాల్పడే వారినుంచి మహిళలను కాపాడేందుకు ఉపకరించే ప్రత్యేకమైన లోదుస్తులను చెన్నైలోని ముగ్గురు ఆటోమొబైల్‌ ఇంజినీర్లు రూపొందించారు. వీటిని జీపీఎస్‌ మాడ్యూల్స్‌తో రూపొందించారు.

జీపీఎస్‌, జీఎస్‌ఎం సాంకేతికతలను వీటికి అనుసంధానించారు. దానివలన.. అమ్మాయిలపై ఎవరైనా లైంగిక దాడికి యత్నిస్తే.. వారి తల్లిదండ్రులకు, పోలీసులకు ఆటోమేటిగ్గా ఎస్సెమ్మెస్‌లు వెళతాయి.

అలాగే దాడికి ప్రయత్నించిన వారికి షాక్‌ కొట్టేలా కూడా ఏర్పాటు చేశారు. ఆ రీతిగా ప్రెజర్‌ సెన్సర్లు ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌లోనే వీటిని మార్కెట్‌లోకి విడుదల చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?