Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలు ముగిసే వరకు పెట్రోల్ ధరలు పెంచొద్దన్న కేంద్రం!?

Webdunia
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతో పాటు ఐదు రాష్ట్రాల్లో శాససనసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకూడదని చమురు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకూడదని ఆయా ఆయిల్ సంస్థలకు ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ ధరలు పెంచాలని చమురు సంస్థలను కేంద్ర పబ్లిక్ సర్వీస్ అధికారులు ఒత్తిడి చేసిన నేపథ్యంలో, ఎన్నికల దృష్ట్యా పెట్రోల్, డీజిల్ పెంచకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారాను కేంద్ర ఎన్నికల సంఘం మోగించిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఎస్.వై.ఖురేషీ వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments