Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదులపై ప్రభుత్వం మెతకవైఖరి: అద్వానీ

Webdunia
FILE
నిరుడు ముంబైలో జరిగిన మారణహోమంలో ప్రధాన పాత్రధారి హఫీజ్‌ సయీద్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని బీజేపీ లోక్‌సభలో ఆరోపించింది.

ముంబై మారణకాండకు సంబంధించి కేంద్రప్రభుత్వం తాత్సారం చేస్తోందని, ఇదివరకు ఇరు దేశాల సంయుక్త ప్రకటన చేసాయని ఇందులో తీవ్రవాదానికి చర్చలతో సంబంధంలేదని చెప్పడమే కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమన భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్.కే. అద్వానీ లోక్‌సభలో మంగళవారం విమర్శించారు.

పాకిస్థాన్‌ ప్రభుత్వం హఫీజ్‌ సయీద్‌ను విడుదల చేసినా మన ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై బీజేపీతోపాటు ఇతర విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసాయి.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments