Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయిల్ రాయబారి భార్యే లక్ష్యంగా దాడి : హోం మంత్రి

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2012 (16:01 IST)
న్యూఢిల్లీలో సోమవారం జరిగిన కారు బాంబు దాడి ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం మంగళవారం స్పందించారు. ఈ చర్యను ఉగ్రవాదుల దాడిగా అభివర్ణించారు. బాంబు దాడిలో అయస్కాంత సంబంధిత పదార్ధాలు వినియోగించినట్లు తెలిపారు. అయితే సోమవారం ఇజ్రాయిల్ దౌత్య సిబ్బందికి చెందిన కారులో జరిగిన ఈ దాడిలో భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి భార్య లక్ష్యంగా చేసుకుని జరిగిందన్నారు.

అలాగే, దీనిపై అనంతరం ఢిల్లీ పోలీస్ కమిషనర్ బికే గుప్తా, ఇతర అధికారులు మాట్లాడుతూ.. ఈ సంఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులు పూర్తి శిక్షణ పొందిన తర్వాతే పాల్గొని ఉండవచ్చని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం మోటర్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇన్నోవా కారును వెంబడించిన తర్వాత ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ వద్ద ఆపి ఉన్న కారు కుడివైపున ఏదో తెలియని ప్యాకెట్‌ను ఉంచారని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Show comments