Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురు మంత్రులను జైలుకు పంపాలి: అన్నా హజారే

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2012 (16:09 IST)
అసెంబ్లీకి మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన కర్ణాటక మంత్రులను జైలుకు పంపాలని ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే తెలిపారు. కర్ణాటక శాసనసభలో సీరియస్‌గా చర్చ జరుగుతున్న సమయంలో నీలిచిత్రాలు చూస్తూ పట్టుబడిన ముగ్గురు మంత్రులపై అన్నా హజారే మండిపడ్డారు.

కర్ణాటక అసెంబ్లీలో బూతు బొమ్మలు చూసిన ముగ్గురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన నేపథ్యంలో, ఆ ముగ్గురు మంత్రులను బర్తరఫ్ చేసి, జైలుకు పంపాలని ఆవేశంతో అన్నారు.

ఇంకా రాజకీయ పార్టీల్లో ఇలాంటి హీనమైన వ్యక్తులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నేతలే పవిత్రమైన అసెంబ్లీ పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి రాజకీయ నేతల చేతుల్లో మన దేశ భవిష్యత్తు సర్వ నాశనమైపోతోందని అన్నా హజారే తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments