Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నలుగురి అభిప్రాయాలు తెలుసుకోవాలి : ఇస్రో మాజీ చీఫ్

Webdunia
ఎస్ బ్యాండు కేటాయింపుల్లో భాగంగా... ఆంత్రిక్స్-దేవాస్ మధ్య కుదిరిన ఒప్పందం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నలుగురు స్పేస్ శాస్త్రవేత్తలపై చర్యలు తీసుకొనే ముందు ప్రభుత్వం వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా చర్యలు తోసుకోవటం హాస్యాస్పదంగా ఉందని ఇస్రో మాజీ ఛీఫ్ ప్రొఫెసర్ యు.ఆర్‌.రావు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ప్రజాస్వామ్యం నవ్వులపాలైందని, మనం ఏ రకమైన ప్రజాస్వామ్యంలో నడుస్తామని ప్రశ్నించారు.

ఈ విషయంలో వారిపై నమోదైన అభియోగాలు నిరూపిస్తే తప్పకుండా చర్యలు తీసుకోవాలని, కానీ వారి వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఈ ఒప్పందం ఇస్రో నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్న ఆరోపణలపై ఇస్రో మాజీ ఛీఫ్ ప్రొఫెసర్ మాధవన్ నాయర్‌తో పాటు నలుగురు శాస్త్రవేత్తలపై ఇస్రో చర్య తీసుకున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments