Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 15 లోపు లోక్‌పాల్ బిల్లు ఆమోదించాలి: హజారే

Webdunia
ఆగస్టు 15వ తేదీ లోపు లోక్‌‍పాల్ బిల్లును ఆమోదించాలని లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉత్పన్నమయ్యే ఆందోళనలను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధం కావాలని సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే పిలుపునిచ్చారు. ఇది బ్లాక్‌మెయిల్ రాజకీయం కాదని ప్రజాక్షేమం కోసం ఈ తరహా హెచ్చరిక చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టకుండా తాస్కారం చేస్తే మాత్రం తాను మళ్లీ ఆందోళనకు దిగుతానని ప్రకటించారు.

కేంద్ర మంత్రి శరద్‌పవార్ ఒక్కరే కాదు అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులందరూ తప్పుకోవాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు అన్నా హజారే ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శరద్‌పవార్‌కు తనకు వ్యక్తిగత గొడవలు లేవని, ప్రవృత్తిలో భాగంగానే పోరాటం అని చెప్పారు.

ఇదే వేదికపై నుంచి మాట్లాడిన ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్ బేడీ మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లు తొమ్మిదోసారైనా ఆమోదం పొందకుంటే ఆగస్టు 15 నుంచి మళ్లీ ఆందోళన మొదలు పెడతామని స్పష్టం చేశారు. 73 సంవత్సరాల గాంధేయవాది హజారే మళ్లీ ఆమరణ నిరాహారదీక్షకు దిగుతారని ఆమె ప్రకటించారు.

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments