Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం - హత్య కేసులో 8 రోజుల్లో కోర్టు తీర్పు!

Webdunia
బుధవారం, 24 జులై 2013 (09:33 IST)
File
FILE
అత్యాచారం, హత్య కేసుల్లో కేవలం ఎనిమిది రోజుల్లోనే మధ్యప్రదేశ్ కోర్టు తీర్పు ఇచ్చి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ తీర్పును మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాటియా జిల్లా న్యాయస్థానం విధించింది.

గత ఏప్రిల్‌లో ఆరేళ్ల బాలికపై కమలేష్ కుష్వాహా (26) అనే యువకుడు ఆరేళ్ళ బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి అత్యాచారం, హత్య అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.

ఈ నెల 15న దీనిపై విచారణ ప్రారంభించిన జిల్లా సెషన్స్ న్యాయస్థానం 8 రోజుల పాటు ఇరు పక్షాలవాదనలు ఆలకించింది. చివరకు కమలేష్‌పై మోపిన అభియోగాలు నిజమేనని నిర్ధారించిన న్యాయమూర్తి రాజీవ్ శర్మ మంగళవారం కమలేష్‌కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments