Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతరిక్ష కమిషన్ పదనికి నరసింహ రాజీనామా?

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2012 (09:49 IST)
ఆంత్రిక్స్-దేవాస్ ఒప్పందంలో అవతవకలకు పాల్పడారన్న ఆరోపరణలు ఎదుర్కొంటున్న ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్, మరో ముగ్గురుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై కినుక వహించిన అంతరిక్ష అగ్రశ్రేణి శాస్త్రవేత్త రొద్దం నరసింహ తన అంతరిక్ష కమిషన్ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.

ఈ వివాదాస్పద ఒప్పందానికి సంబంధిన దర్యాప్తులో భాగంగా ప్రధాన మంత్రి నియమించిన ఇద్దరు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీలో సభ్యునిగా కేంద్ర మంత్రిమండలి మాజీ కార్యదర్శి బీకే చతుర్వేదితో కలసి దర్యాప్తు కూడా చేపట్టారు. తమ నివేదికను గత ఏడాది మార్చి 12 వతేదీన ప్రభుత్వానికి సమర్పించారు. నరసింహ తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు పంపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

కాగా రాజీనామా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ప్రధానమంత్రి కార్యాలయలో సహాయ మంత్రి వి.నారాయణస్వామి కోరారు. దీనిపై మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ప్రొఫెసర్ నరసింహ చాలా గొప్ప శాస్త్రవేత్త అని ఆయన అంటే మాకు గౌరవభావం అని తెలిపారు. తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Show comments