Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహసయాత్రల సదస్సు ప్రారంభం

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2007 (14:44 IST)
సాహస యాత్రలను నిర్వహించే ఆపరేటర్ల సమాఖ్య ఆరవ సదస్సును కేంద్ర పర్యాటకం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి అంబికా సోనీ సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సాహస పర్యాటకం ప్రాధాన్యతను వెల్లడించే 30 సెకన్ల నిడివిని కలిగిన టీవీ కమర్షియల్‌ను మంత్రి విడుదల చేస్తారు. అదే సమయంలో 2007 సంవత్సరానికి నిర్వహించిన ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచార కార్యక్రమం తాలూకు నివేదికను అంబికా సోనీ ఆవిష్కరిస్తారు.

' అడ్వంచర్ టూరిజమ్ : ది నెక్స్ట్ స్టెప్' ప్రధాన శీర్షికగా జరిగే ఈ సదస్సులో సాహస యాత్రా రంగానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారు. పర్యాటక పరిశ్రమలో సాహస యాత్ర అత్యంత ప్రధానమైన విభాగాలో ఒకటి. జాతీయ మరియు అంతర్జాతీయ సాహస పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని పర్యాటక మంత్రిత్వ శాఖ పలు కార్యక్రమాలను చేపట్టింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు