Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు "పర్యావరణ పరిరక్షణ" అవార్డు

Webdunia
అమెరికాలోని ప్రముఖ పర్యావరణ సంస్థ అందజేసే అవార్డును 2009 సంవత్సరానికిగానూ భారతదేశం చేజిక్కించుకుంది. రాజస్థాన్‌లోని బేర్‌ఫుట్ కాలేజీ, హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి లోయల పరిరక్షణకుగానూ సంయుక్తంగా ఈ అవార్డును అమెరికాలోని "సెరియో క్లబ్" సంస్థ ప్రకటించింది.

బేర్‌ఫుట్ కాలేజీలో గ్రామీణ పౌరులకు, మహిళలకు బేర్‌ఫుట్ సోలార్ ఇంజనీర్లుగా శిక్షణ ఇస్తున్నందుకు, స్పితి లోయ పరిరక్షణకుగానూ సంయుక్తంగా ఈ అవార్డును సెరియో క్లబ్ సంస్థ అందజేయనుంది. ఈ అవార్డు కింద 20 లక్షల రూపాయలను అందజేయనున్నారు. కాగా ఈ అవార్డును జూలై 30వ తేదీన ముంబై నగరంలో ప్రదానం చేయనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

Show comments