Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు "పర్యావరణ పరిరక్షణ" అవార్డు

Webdunia
అమెరికాలోని ప్రముఖ పర్యావరణ సంస్థ అందజేసే అవార్డును 2009 సంవత్సరానికిగానూ భారతదేశం చేజిక్కించుకుంది. రాజస్థాన్‌లోని బేర్‌ఫుట్ కాలేజీ, హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి లోయల పరిరక్షణకుగానూ సంయుక్తంగా ఈ అవార్డును అమెరికాలోని "సెరియో క్లబ్" సంస్థ ప్రకటించింది.

బేర్‌ఫుట్ కాలేజీలో గ్రామీణ పౌరులకు, మహిళలకు బేర్‌ఫుట్ సోలార్ ఇంజనీర్లుగా శిక్షణ ఇస్తున్నందుకు, స్పితి లోయ పరిరక్షణకుగానూ సంయుక్తంగా ఈ అవార్డును సెరియో క్లబ్ సంస్థ అందజేయనుంది. ఈ అవార్డు కింద 20 లక్షల రూపాయలను అందజేయనున్నారు. కాగా ఈ అవార్డును జూలై 30వ తేదీన ముంబై నగరంలో ప్రదానం చేయనున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments