Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాత్రి రోజున శివపురాణం పఠిస్తే..

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2023 (09:22 IST)
శివరాత్రి రోజున శివపురాణం పఠించడం మంచిది. సర్వ శుభాలు చేకూరుతాయి. గరుడ పురాణం, అగ్ని పురాణం వంటి వివిధ గ్రంథాలలో శివరాత్రి మహిమ గురించి ప్రస్తావించబడింది. 
 
శివరాత్రి రోజున సాయంత్రం సూర్యుని అస్తమయం నుంచి మరునాడు ఉదయం సూర్యుడు ఉదయించే వరకు శివ పూజ చేసేవారికి ఎలాంటి పాపాలు వుండవు.
 
ఒక సంవత్సరం శివరాత్రి వ్రతం ఉండటం అంటే వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఎన్నోసార్లు గంగలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

లేటెస్ట్

28-03-2025 శుక్రవారం దినఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

తర్వాతి కథనం
Show comments