Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి స్పెషల్ : సబుదాన ఖీర్ ఎలా చేయాలి?

Webdunia
సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (18:33 IST)
మహాశివరాత్రి స్పెషల్ : సబుదాన ఖీర్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
పాలు : నాలుగు కప్పులు 
సగ్గు బియ్యం : ఒక కప్పు 
పంచదార : 3/4 కప్పులు 
ఏలకుల పొడి : పావు టీ స్పూన్ 
నీరు : ఒక కప్పు 
 
తయారీ విధానం: 
ముందుగా సగ్గు బియ్యాన్ని నీటిలో శుభ్రం చేసి పది నిమిషాల పాటు ఊరనివ్వాలి. తర్వాత నీటిని వేడి చేసి అందులో సగ్గు బియ్యంను వేసి ఉడికించాలి. తర్వాత అందులో పాలు పంచదార వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఇందులోనే యాలకుల పొడి చేర్చాలి. అంతే జీడిపప్పు, ద్రాక్ష లేకుంటే డ్రై ఫ్రూట్స్‌ని కూడా నేతిలో వేయించి.. మహాశివుడికి నైవేద్యంగా సమర్పించి ఆరగించవచ్చును.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

Show comments