Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maha Shivratri 2025: తెల్లని పువ్వులతో పూజ.. అప్పులు మటాష్

సెల్వి
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (20:42 IST)
భక్తులు తమ మహాశివరాత్రి పండుగను సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించడం ద్వారా ప్రారంభిస్తారు. సమీపంలోని ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంట్లో శివలింగానికి ఆచార స్నానం చేయడం జరుగుతుంది.
 
ఇంకా ఆలయాల్లో భక్తులు శివలింగానికి తేనె, పాలు, నీరు, బిల్వపత్రాలను సమర్పిస్తారు. ఆ రోజు రాత్రి జాగరణ చేసి ఆలయాల్లో జరిగే అభిషేకాదులను కనులారా వీక్షిస్తారు. ఇంకా పంచాక్షర మంత్రం 'ఓం నమః శివాయ'ను జపిస్తూ గడుపుతారు.
 
శివాలయాల్లో రాత్రి పూట జరిగే అభిషేకాలను వీక్షించేవారికి సర్వశుభాలు, మోక్షం సిద్ధిస్తుంది. శివరాత్రి రోజున తెల్లని పువ్వులతో పూజించే వారికి సర్వదోషాలు, అప్పుల బాధలు వుండవు. తెల్లని పువ్వులను శివరాత్రి రోజున మహాదేవునికి అర్పించే వారికి ఆర్థిక సమస్యలంటూ వుండవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా రోగిపై లైంగిక దాడి.. మృతి.. ప్రారంభమైన దర్యాప్తు..

తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెను పెళ్లి చేసుకోవాలని భర్తను చంపించిన బ్యాంకు మేనేజర్

Monsoon: కేరళలో ఆ 3 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ.. మరో ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్‌

Rappa Rappa Party: వైకాపాను రప్పా రప్పా పార్టీగా పేరు మార్చుకోవాలి.. సోమిరెడ్డి ఎద్దేవా

భుజంపై మువ్వన్నెల పతాకం ఉంది.. ఈ ప్రయాణంలో ఒంటరిని కాదు.. శుభాంశు శుక్లా

అన్నీ చూడండి

లేటెస్ట్

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

24-06-2025 మంగళవారం దినఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య- జూన్ 25 బుధవారం రోజున ఇలా చేస్తే.. కర్మలు మటాష్

తర్వాతి కథనం
Show comments