Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maha Shivratri 2025: తెల్లని పువ్వులతో పూజ.. అప్పులు మటాష్

సెల్వి
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (20:42 IST)
భక్తులు తమ మహాశివరాత్రి పండుగను సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించడం ద్వారా ప్రారంభిస్తారు. సమీపంలోని ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంట్లో శివలింగానికి ఆచార స్నానం చేయడం జరుగుతుంది.
 
ఇంకా ఆలయాల్లో భక్తులు శివలింగానికి తేనె, పాలు, నీరు, బిల్వపత్రాలను సమర్పిస్తారు. ఆ రోజు రాత్రి జాగరణ చేసి ఆలయాల్లో జరిగే అభిషేకాదులను కనులారా వీక్షిస్తారు. ఇంకా పంచాక్షర మంత్రం 'ఓం నమః శివాయ'ను జపిస్తూ గడుపుతారు.
 
శివాలయాల్లో రాత్రి పూట జరిగే అభిషేకాలను వీక్షించేవారికి సర్వశుభాలు, మోక్షం సిద్ధిస్తుంది. శివరాత్రి రోజున తెల్లని పువ్వులతో పూజించే వారికి సర్వదోషాలు, అప్పుల బాధలు వుండవు. తెల్లని పువ్వులను శివరాత్రి రోజున మహాదేవునికి అర్పించే వారికి ఆర్థిక సమస్యలంటూ వుండవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

17-04-2025 గురువారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం...

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

తర్వాతి కథనం
Show comments