Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరు ఏ శివలింగాన్ని పూజించాలి? ఫలితం ఏంటి?

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (21:59 IST)
లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణ లింగాన్ని, వాణిజ్య ప్రధానులైన వైశ్యులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలా లింగాల్ని అర్చించాలి. స్ఫటిక లింగాన్ని మాత్రం ఎవరైనా అర్చించవచ్చు.


స్త్రీల విషయంలో భర్త జీవించిలేనివారు స్ఫటిక లింగాన్ని కానీ లేదా రసలింగాన్ని కానీ అర్చిస్తే  మంచిదని లింగపురాణంలో చెప్పబడింది. స్త్రీలలో అన్ని వయసుల వారూ స్ఫటిక లింగాన్ని అర్చించవచ్చు.

 
ఏ లింగపూజతో ఎలాంటి ఫలితం వస్తుందో చూద్దాం. రత్నజలింగాన్ని పూజిస్తే ఐశ్వర్యం, వైభవం సిద్ధిస్తాయి. శిలా లింగాన్ని పూజించడం వల్ల సర్వం సిద్ధించి పరిపూర్ణత కలుగుతుంది. ధాతుజ లింగపూజ కూడా ధన సంపత్తిని ఇస్తుంది.


దారుజ లింగం భోగ విలాసాలను ఇస్తుంది. లింగ పూజ కూడా శిలా లింగంలానే పరిపూర్ణతనిస్తుంది. కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్ఠమైనదని చెప్పబడింది. అన్నింటిలోకి ఉత్తమం శిలాలింగం, మధ్యమం లోహలింగం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)

అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్

సినిమా చూసొచ్చాక నా భార్య తన తాళి తీసి ముఖాన కొట్టింది, చంపి ముక్కలు చేసా: భర్త వాంగ్మూలం

మాజీ సీఎం జగన్‌కు షాకిచ్చిన ఏపీ సర్కారు...

అన్నీ చూడండి

లేటెస్ట్

21-01-2025 మంగళవారం దినఫలితాలు : స్థిరాస్తి ధనం అందుతుంది...

శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన తితిదే!!

20-01-2025 సోమవారం దినఫలితాలు- మీ బలహీనతలు అదుపులో ఉంచుకుంటే?

19-01-2025 నుంచి 25-01-2025 వరకు వార ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు

19-01-2025 ఆదివారం దినఫలితాలు- రుణసమస్యల నుంచి విముక్తి

తర్వాతి కథనం
Show comments