Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ విజయమ్మ రాయలసీమ, కూతురు షర్మిళ కోస్తాంధ్ర... ఏంటి..!

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (20:52 IST)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈసారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఈసారి తన ఒక్కడి వల్లే ప్రచారం చేయడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న జగన్ తల్లి విజయమ్మ, షర్మిళను రంగంలోకి దించబోతున్నారు. 
 
షర్మిళ ఈ నెల 27వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. విజయమ్మ రాయలసీమ జిల్లాల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రెండు బస్సులను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి భార్యగా విజయమ్మకు ప్రజల్లో ఒక సానుభూతి ఉంది. అంతేకాదు జగన్ చెల్లెలు షర్మిళకు జనాదరణ వున్న సంగతి తెలిసిందే. అందుకే జగన్ వీరిద్దరినీ ప్రచారంలో దించేందుకు సిద్థమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments