Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ విజయమ్మ రాయలసీమ, కూతురు షర్మిళ కోస్తాంధ్ర... ఏంటి..!

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (20:52 IST)
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. అయితే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈసారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఈసారి తన ఒక్కడి వల్లే ప్రచారం చేయడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న జగన్ తల్లి విజయమ్మ, షర్మిళను రంగంలోకి దించబోతున్నారు. 
 
షర్మిళ ఈ నెల 27వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తారు. విజయమ్మ రాయలసీమ జిల్లాల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రెండు బస్సులను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి భార్యగా విజయమ్మకు ప్రజల్లో ఒక సానుభూతి ఉంది. అంతేకాదు జగన్ చెల్లెలు షర్మిళకు జనాదరణ వున్న సంగతి తెలిసిందే. అందుకే జగన్ వీరిద్దరినీ ప్రచారంలో దించేందుకు సిద్థమయ్యారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments