Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మొత్తం లోక్‌సభ స్థానాలు 543.. కానీ ఎన్నికలు నిర్వహించేది 544.. ఎలా?

rajiv kumar
PNR
ఆదివారం, 17 మార్చి 2024 (09:40 IST)
దేశంలో ఉన్న మొత్తం లోక్‌సభ స్థానాలు 543. ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో ఎన్నికలను 544 స్థానాల్లో నిర్వహించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా, 544 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన వివరణ ఇచ్చారు.
 
ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. అయితే, దేశంలో 543 లోక్‌సభ  స్థానాలు ఉంటే, ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌లో మాత్రం 544 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. దీనిపై పలువురు సందేహాలు వ్యక్తం చేయడంతో ఈసీ వివరణ ఇచ్చింది. 
 
దేశంలో కొత్త స్థానాలు ఏపీ ఏర్పాటు కాలేదన్నారు. అయితే, మణిపూర్‌లో ఇన్న మణిపూర్ స్థానానికి మాత్రం రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామన్నారు. తొలి విడత ఏప్రిల్ 19వ తేదీన, రెండో విడత 26వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫలితంగా జాబితాలో ఒక లోక్‌సభ స్థానం అదనంగా కనిపించిందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments