Lok Sabha Elections 2024, లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13

IVR
శనివారం, 16 మార్చి 2024 (16:08 IST)
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభ 2024 ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూలును ప్రకటించింది. రెండు నెలల ఎన్నికల పోరుకు వేదికగా ఏప్రిల్ 19న ప్రారంభమై ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఫలితాలు జూన్ 4న ప్రకటిస్తారు.
 
ఏప్రిల్, మే నెలల్లో ఏడు దశల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. నాలుగు రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో కూడా ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం మూడోసారి హ్యాట్రిక్ విజయంతో అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.
 
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి ఇప్పటికే సీట్ల సర్దుబాటు చేసుకుని రంగంలోకి దిగింది. తాజాగా వైసిపి కూడా మొత్తం అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments