Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lok Sabha Elections 2024, లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13

IVR
శనివారం, 16 మార్చి 2024 (16:08 IST)
సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభ 2024 ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూలును ప్రకటించింది. రెండు నెలల ఎన్నికల పోరుకు వేదికగా ఏప్రిల్ 19న ప్రారంభమై ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరుగనున్నాయి. ఫలితాలు జూన్ 4న ప్రకటిస్తారు.
 
ఏప్రిల్, మే నెలల్లో ఏడు దశల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. నాలుగు రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో కూడా ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం మూడోసారి హ్యాట్రిక్ విజయంతో అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.
 
ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి ఇప్పటికే సీట్ల సర్దుబాటు చేసుకుని రంగంలోకి దిగింది. తాజాగా వైసిపి కూడా మొత్తం అభ్యర్థులను ప్రకటించి బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments