Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రంలో హంగ్ తథ్యమంటున్న ఏబీపీ

Webdunia
సోమవారం, 20 మే 2019 (09:35 IST)
దేశంలో ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో దాదాపుగా అన్ని సంస్థలు భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికే మెజార్టీని కట్టబెట్టాయి. కానీ, ఒక్క ఏబీపీ మాత్రం ఎన్డీయ కూటమికి సంపూర్ణ మెజార్టీ రాదని తేల్చిపారేసింది. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 267 సీట్లు, యూపీఏకు 127, ఇతరులకు 148 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, దేశంలో ఉన్న మొత్తం 542 లోక్‌సభ సీట్లకుగాను తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానానికి మినహా మిగిలిన 541 సీట్లకు ఎన్నికలు జరిగాయి. కాగా, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లను సాధించాల్సివుంది. ఏబీపీ సర్వే ఫలితాల ప్రకారం కేంద్రం హంగ్ తథ్యమని చెబుతోంది. కాగా, ఈ నెల 23వ తేదీన అసలు ఫలితాలు వెల్లడవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

David Warner: రాబిన్‌హుడ్‌ కోసం హైదరాబాదులో డేవిడ్ వార్నర్- హగ్ ఇవ్వని కేతిక (video)

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments