కేంద్రంలో హంగ్ తథ్యమంటున్న ఏబీపీ

Webdunia
సోమవారం, 20 మే 2019 (09:35 IST)
దేశంలో ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో దాదాపుగా అన్ని సంస్థలు భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికే మెజార్టీని కట్టబెట్టాయి. కానీ, ఒక్క ఏబీపీ మాత్రం ఎన్డీయ కూటమికి సంపూర్ణ మెజార్టీ రాదని తేల్చిపారేసింది. 
 
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 267 సీట్లు, యూపీఏకు 127, ఇతరులకు 148 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, దేశంలో ఉన్న మొత్తం 542 లోక్‌సభ సీట్లకుగాను తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానానికి మినహా మిగిలిన 541 సీట్లకు ఎన్నికలు జరిగాయి. కాగా, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లను సాధించాల్సివుంది. ఏబీపీ సర్వే ఫలితాల ప్రకారం కేంద్రం హంగ్ తథ్యమని చెబుతోంది. కాగా, ఈ నెల 23వ తేదీన అసలు ఫలితాలు వెల్లడవుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments