Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి ఆటంబాంబు ఎప్పుడు పేలింది?

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2012 (10:00 IST)
అంతంత మాత్రంగా ఉన్న యాంత్రీకరణ 20వ శతాబ్దంలో బాగా అభివృద్ధి చెందింది. ఆయుధబలాన్ని పెంచుకునే దిశగా అన్ని దేశాలూ అడుగులు వేశాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధట్యాంకులు, యుద్ధవిమానాలు, కనుగొన్నారు. మిలటరీ మెరైన్ టెక్నాలజీ అభివృద్ధి జరిగింది.

రెండవ ప్రపంచయుద్ధ సమయానికి జర్మనీ పెద్దఎత్తున సాయుధ దళాలను సమకూర్చుకుంటే అమెరికా ఆటమ్‌బాంబు కనిపెట్టింది. దీనిని మొదటిసారిగా 1945వ సంవత్సరం జులైలో న్యూమెక్సికోలో ప్రయోగాత్మకంగా పేల్చింది. ఆ తర్వాత రెండవ ప్రపంచయుద్ధం సందర్భంగా జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై ప్రయోగించింది. ఈ బాంబుపేలుడులో దాదాపు లక్షాముప్ఫైఐదువేల మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Show comments