Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీట్ ద్వీపంలో ఎద్దు మనిషి..(వీడియో) చూడండి

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2011 (12:32 IST)
గ్రీకుల విశ్వసించే మెడిటోర్(ఎద్దు మనిషి) కథ గురించి తెలుసా.. ఒకానొక రాజ్యంలో ఓ రాజు. ఆ రాజు ప్రతి ఏటా సముద్రుడుని పూజిస్తూ ఆ రోజు ఓ ఎద్దును బలి ఇచ్చేవాడు. ఐతే ఒక ఏడాది ఆయన బలి ఇవ్వాల్సిన ఎద్దు చూడచక్కగా ఉంది. దీంతో రాజు ఆ ఎద్దుకు బదులు మరో ఎద్దును బలి ఇచ్చాడు. సముద్రుడు విషయం గ్రహించాడు.

రాజుకు ఎద్దు మనిషి కొడుకుగా పుట్టాలని శపించాడు. అనుకున్నట్లుగానే రాణికి పుట్టాడు ఆ ఎద్దుమనిషి. ఆ తర్వాత ఏం జరిగింది..? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

సౌజన్య ం: ఏబీఎన్ తెలుగుటీవీ
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

Show comments