Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు పోయిన తర్వాత చేప బ్రతుకు లాంటిదని తెలుసుకోలేకపోతున్నాడు, అలాంటి వారికి గతిలేదు

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (15:20 IST)
పరగ ముందరి తమ బ్రతుకు తెర్వెరుగక
సకల సంపదలును సతము లనుచు
జలము బాయు చేప చంద మేర్పడి తుద
గతియు వేరె లేక కలుగు వేమ!!
 
తమ జీవన గమనం ఎలా వుంటుందో తెలుసుకోలేక తనకు గల సిరి సంపదలు అలాగే శాశ్వతాలు అని ఎంచుతాడు మనుజుడు. నీళ్లు పోయిన తర్వాత చేప బ్రతుకు లాంటిదని తెలుసుకోలేకపోతున్నాడు. అలాంటి వారికి గతిలేదు.
 
2. 
రూపు పేరు రెండు రూఢితో గలిగిన
పేరు రూపు క్రియను పెనసి యుండు
నామ రూపములును నాశ మొందుట మేలు
విశ్వదాభిరామ వినుర వేమ
 
- రూపంతో పేరు ఏర్పడుతుంది. పేరు రూపానికి ఏర్పడుతుంది. రూపం పేరూ, పేరూ రూపం అనేవి అన్యోన్యాశ్రయం అయి వున్నాయి. ఇటు రూపం కానీ అటు పేరు కానీ రెండూ మిథ్యయే. కాబట్టి ఈ రెండూ నాశనం అవడమే మంచిది. అదే ముక్తి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

తర్వాతి కథనం
Show comments