పిల్లలు ఎక్కువగా బిస్కెట్లు తింటే..? పండ్లను స్నాక్స్‌గా..?

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (17:26 IST)
సాధారణంగా, పిల్లలు బిస్కెట్లు తినడానికి ఇష్టపడతారు. అయితే తల్లిదండ్రులు పిల్లలు ఇష్టపడి తింటున్నారని కొనిపెట్టకూడదు. కానీ పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా తింటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
బిస్కెట్లు ఎక్కువగా తింటే పిల్లల జీర్ణశక్తి తగ్గిపోతుందన్నారు. ఆహారానికి ప్రత్యామ్నాయంగా బిస్కెట్లు వాడటం ఆరోగ్యకరం కాదని, అనారోగ్య కారణాలతో ఆహారం తినలేని సందర్భాల్లో మాత్రమే ఇవ్వాలని చెప్తున్నారు. 
 
పిల్లలకు పౌష్టికాహారమే సరిపోతుందని, బిస్కెట్లను ఎప్పుడూ ప్రత్యామ్నాయం చేయకూడదని తెలిపారు. బిస్కెట్లకు బదులు పండ్లను స్నాక్స్‌గా పెట్టవచ్చని, పిల్లలకు మితంగా బిస్కెట్లు ఇస్తే ఇబ్బంది ఉండదని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Caught on camera: గుండెపోటుతో ఏఎస్ఐ మృతి.. ఎస్కలేటర్‌పైకి అడుగుపెట్టేందుకు? (video)

అన్నమయ్య జిల్లాలో చెల్లెలిపై అన్న లైంగిక దాడి, మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక

ఏపీలో నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

ఏడేళ్ల సోదరుడి ముందే గంజాయి మత్తులో బాలికపై అత్యాచారం

మహిళలకు నెలసరి సెలవు మంజూరు - కర్నాటక మంత్రివర్గం నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

తర్వాతి కథనం
Show comments