Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు ఎక్కువగా బిస్కెట్లు తింటే..? పండ్లను స్నాక్స్‌గా..?

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (17:26 IST)
సాధారణంగా, పిల్లలు బిస్కెట్లు తినడానికి ఇష్టపడతారు. అయితే తల్లిదండ్రులు పిల్లలు ఇష్టపడి తింటున్నారని కొనిపెట్టకూడదు. కానీ పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా తింటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
బిస్కెట్లు ఎక్కువగా తింటే పిల్లల జీర్ణశక్తి తగ్గిపోతుందన్నారు. ఆహారానికి ప్రత్యామ్నాయంగా బిస్కెట్లు వాడటం ఆరోగ్యకరం కాదని, అనారోగ్య కారణాలతో ఆహారం తినలేని సందర్భాల్లో మాత్రమే ఇవ్వాలని చెప్తున్నారు. 
 
పిల్లలకు పౌష్టికాహారమే సరిపోతుందని, బిస్కెట్లను ఎప్పుడూ ప్రత్యామ్నాయం చేయకూడదని తెలిపారు. బిస్కెట్లకు బదులు పండ్లను స్నాక్స్‌గా పెట్టవచ్చని, పిల్లలకు మితంగా బిస్కెట్లు ఇస్తే ఇబ్బంది ఉండదని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

తర్వాతి కథనం
Show comments