పిల్లలు ఎక్కువగా బిస్కెట్లు తింటే..? పండ్లను స్నాక్స్‌గా..?

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (17:26 IST)
సాధారణంగా, పిల్లలు బిస్కెట్లు తినడానికి ఇష్టపడతారు. అయితే తల్లిదండ్రులు పిల్లలు ఇష్టపడి తింటున్నారని కొనిపెట్టకూడదు. కానీ పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా తింటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
బిస్కెట్లు ఎక్కువగా తింటే పిల్లల జీర్ణశక్తి తగ్గిపోతుందన్నారు. ఆహారానికి ప్రత్యామ్నాయంగా బిస్కెట్లు వాడటం ఆరోగ్యకరం కాదని, అనారోగ్య కారణాలతో ఆహారం తినలేని సందర్భాల్లో మాత్రమే ఇవ్వాలని చెప్తున్నారు. 
 
పిల్లలకు పౌష్టికాహారమే సరిపోతుందని, బిస్కెట్లను ఎప్పుడూ ప్రత్యామ్నాయం చేయకూడదని తెలిపారు. బిస్కెట్లకు బదులు పండ్లను స్నాక్స్‌గా పెట్టవచ్చని, పిల్లలకు మితంగా బిస్కెట్లు ఇస్తే ఇబ్బంది ఉండదని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపా సర్కారులో ప్రతి ఉద్యోగానికి - బదిలీకి ఓ రేటు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పంట చేనుకు చీడపడితే ఏ మందు కొట్టాలో బాగా తెలుసు : సీఎం రేవంత్ రెడ్డి

పంచాయతీరాజ్ వ్యవస్థను రాజులా పాలిస్తున్నారు: పంచాయతీ కార్యదర్శి ఉద్వేగం (video)

ప్రేమికురాలిని దిండుతో చంపేసిన ప్రియుడు

వివాహితతో ఏకాంతంగా వ్యక్తి, ఇద్దర్నీ చెట్టుకు కట్టేసి చితక బాదారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2 US: రికార్డు స్థాయిలో అఖండ 2 ప్రీ సేల్స్ - డిసెంబర్ 11న USA ప్రీమియర్లు

Kamal sar: కథను ఎలా చెప్పాలి, ప్రజలకి చేరువ చేయాలి అనే దానికి కమల్ సార్ స్ఫూర్తి

Yash: సెక్సీ, ర‌గ్డ్ లుక్‌లో య‌ష్.. టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌లో క‌నిపిస్తున్నాడు

Karti: అభిమానం ఒక దశ దాటితే భక్తి అవుతుంది : హీరో కార్తి

త్రివిక్రమ్ - వెంకటేష్ చిత్రానికి టైటిల్ ఖరారు.. ఏంటంటే...

తర్వాతి కథనం
Show comments