పిల్లలు కూడా టేబుల్ మ్యానర్స్‌ని పాటించాలంటే?

Webdunia
గురువారం, 12 మార్చి 2015 (17:05 IST)
పిల్లలకు పోషకాహారం ఇవ్వాలి. పిల్లలకు తయారు చేసే పదార్థాలు వీలైనంతవరకు రెండు రకాలుగా ఉండే విధంగా శ్రద్ధ వహించాలి. ఆ రెండింటిలోనే వారికి ఛాయిస్ ఇస్తుంటే ఒకదాన్ని తప్పకుండా తిని తీరతారు. ఒకవేళ తినడానికి అయిష్ట వ్యక్తం చేస్తే సాధించడమో, మరో కొత్త పదార్థం చేయడానికి ప్రయత్నించడమే చేయకూడదు. పదార్థాలలో వెరైటీని పిల్లలు కచ్చితంగా ఇష్టపడతారు. 
 
పిల్లలు టేబుల్ మ్యానర్స్‌ని పాటించాల్సిందే అయితే ఈ విషయంలో మరీ కఠినంగా వ్యవహరించడం సరికాదు. ఇలా చేస్తే వారు తినడానికి ఇబ్బంది పడతారు. రోజుకు రెండు మూడు కప్పుల పాలు, ఒక గ్లాసు పండ్ల రసాలకు పరిమితం చేయాలి. ఎక్కువ శీతల పానీయాలు తాగే పిల్లలు ఇతర పదార్థాలను తగ్గించేస్తారు. 
 
ఫలానాది తింటే ఇది ఇస్తా, అది ఇస్తా అంటూ వారికి లంచాలు చూపకూడదు. ఎక్కువగా చిరుతిండ్లు తినే అలవాటున్న పిల్లలు పోషకాహారం వైపు పెద్దగా దృష్టి సారించరు. ఇంట్లోని పెద్దలు స్పైసీగా ఉండే పదార్థాలు, ఇతర చిరుతిండ్లు తింటూ పిల్లలకు సలాడ్లు, పండ్లు ఇస్తుంటే వారు ససేమిరా అంటారు. కాబట్టి పెద్దలే పిల్లలకు రోల్ మోడల్స్ కావాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలే పోటీ చేస్తారు.. ఆంధ్రా నేతలు కాదు : పవన్ కళ్యాణ్

పోలవరం జిల్లాలో సంచరిస్తున్న పులి.. 12 ఆవులు బలి.. పట్టుకునేందుకు అంతా సిద్ధం

ప్రజాస్వామ్యంలో ఎవరైనా.. ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చు: చంద్రబాబు

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడి మృతి

పవన్‌కు అండగా నిలిచిన చంద్రబాబు: ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

'పెద్ది' చిత్రం టిక్కెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన సర్కారు

Show comments