Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు రోజూ ఓ ఆరెంజ్ ఇస్తే.. ఎంత మంచిదో తెలుసా?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (11:56 IST)
రోజూ పిల్లలకు ఓ ఆరెంజ్ పండును ఆహారంలో భాగం చేస్తే ఎంత మేలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. కమలాపండ్లలో పోషకాలు పుష్కలంగా వున్నాయి. రోజూ ఓ గ్లాసు కమలాపండు రసం తాగడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. రోజూ ఓ ఆరెంజ్‌ తినేవాళ్లలో కంటిచూపు తగ్గడం అనేది ఉండదట. 
 
ఆరెంజ్‌లోని విటమిన్‌-సి, పొటాషియం ద్వారా గుండె పనితీరు మెరుగ్గా వుంటుందట. అందుకే రోజూ కనీసం ఓ ఆరెంజ్‌ తింటే హృద్రోగ సమస్యలు కూడా తక్కువ అంటున్నారు. కమలాపండ్లలో పీచు కూడా ఎక్కువ. అందుకే పిల్లల్లో డయేరియా వంటివి కూడా తగ్గుతాయి. 
 
ఇంకా ఆరెంజ్‌లో విటమిన్‌-సి గాయాల్నీ ఇన్ఫెక్షన్లనీ కూడా త్వరగా తగ్గిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

తర్వాతి కథనం
Show comments