తల్లిదండ్రులు విడిపోతే.. పిల్లలకే విపరీతమైన బాధ!

Webdunia
మంగళవారం, 11 నవంబరు 2014 (15:20 IST)
విడిపోయిన తల్లిదండ్రులతో పిల్లలే విపరీతంగా బాధపడుతున్నారని పరిశోధనలు తేల్చాయి. వివాహమైనా... విడాకులు.. సహజీవనంతో ఒంటరిగా ఉన్న తండ్రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పరిశోధనలు చూపిస్తున్నాయి. ఒంటిరి తండ్రుల సంఖ్య పెరగడం ద్వారా పిల్లలే విపరీతంగా మానసిక వేదనకు గురవుతున్నారని సైకాలజిస్టులు అంటున్నారు. 
 
ఒకవేళ ఒంటరి తండ్రైతే.. పిల్లల సంరక్షణ చిట్కాలు పాటించండి అవేంటంటే.. పిల్లలను తండ్రి సంరక్షిస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం. పిల్లల సమస్యను ఓపిగ్గా వినడం చాలా అవసరం. పిల్లల సమస్యను పరిష్కరించేలా వ్యవహరించండి. 
 
పిల్లలను అతిగా గారాబం, అతిరక్షణ చేయటం వలన వారిలో తిరుగుబాటు ధోరణి లేదా ఎక్కువగా మీదే ఆధారపడటం జరుగుతుంది. అందుచేత ఏవీ అతిగా ఉండకూడదు. వారి జీవితాలలో సాధ్యమయినంతవరకు పాలుపంచుకోవటానికి ప్రయత్నించండి. ఓపిక, సహనం వంటివి అలవరుచుకోండి అప్పుడే పిల్లల సంరక్షణ సులభమవుతుందని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేదే హవా.. టీవీకే, ఎన్టీకేలకు ఓటమి తప్పదు.. సర్వే

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. టీవీకే 30మంది అభ్యర్థుల జాబితా రిలీజ్

సువర్ణాధ్యాయం లిఖించిన 'బ్లాక్ టైగర్' : ఎవరీ అసమాన దేశభక్తుడు!!

కోతుల గుంపు దాడి.. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

Show comments