పిల్లలకు కొత్త కొత్త అంశాల్ని నేర్పిస్తుంటే.. మెదడు పదునెక్కుతుందట!

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2015 (18:18 IST)
పిల్లల్ని ఎప్పుడూ స్కూళ్ళు, చదువులు, హోం వర్కులు, ఆపైన టీవీ కార్యక్రమాలకు పరిమితం చేస్తే వారిలోని సృజనాత్మక శక్తి అజ్ఞాతంగానే వుండిపోతుంది. సాధారణంగా చదువుల నుంచి ఖాళీ దొరికితే టెలివిజన్ ముందు సెటిలయిపోతుంటారు. అలాకాకుండా వారికి కొత్త కొత్త అంశాల్ని నేర్పిస్తుంటే మెదడు పదునెక్కుతుంది. అందుచేత ఖాళీ సమయాల్లో ముఖాకృతులను గీయడం నేర్పించండి. 
 
అందుచేత తెల్లని ఔట్ లైన్స్ జతచేసి, నిండు రంగులు మేళవించినప్పుడు ముఖాకృతి క్లాసిక్‌గా కనిపిస్తాయి. గోడకు తెల్లని కాగితాన్ని అంటించాలి. దానిముందు ఓ వైపుగా చిన్నారిని నిటారుగా కూర్చోబెట్టి, లైటింగ్ ఫోకస్ చేస్తే ఆ చిన్నారి నీడ కాగితంపై పడుతుంది. ఈ నీడచుట్టూ ఔట్ లైన్ గీసుకుని, దాన్ని కట్ చేయాలి. ఈ రూపాన్ని రంగుల కాగితంపై అంటించి, చుట్టూ తెల్లని ఫ్రేమ్‌ అమర్చితే వెరైటీ చిత్రం తయారవుతుంది. ఇలాగే వివిధ రూపాలు గీసుకోవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాజమహేంద్రవరం పెద్దపులి.. ప్రజల్లో భయం భయం.. పట్టుకునేందుకు అంతా రెడీ

తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ కేసులో వైకాపాకు క్లీన్ చిట్ ఇవ్వలేదు.. పవన్ కల్యాణ్

కన్నకూతురిని గర్భవతిని చేసిన కామాంధ తండ్రి... నిగ్గుతేల్చిన డీఎన్ఏ టెస్ట్

చెత్తలో బంగారం: పారిశుద్ధ్య కార్మికురాలిని ప్రపంచ సుందరి అంటూ నటుడు పార్థీబన్

Chandra Naidu : తిరుమల నెయ్యి కల్తీపై బాబు, పవన్ చర్చలు.. ఇంకా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రవితేజ లా మాధవ్ స్వశక్తితో ఎదగాలని కోరుకుంటున్నా : బాబీ కొల్లి

Samyuktha: డూప్ లేకుండా ది బ్లాక్ గోల్డ్ కోసం యాక్షన్ చేస్తున్న సంయుక్త

Keeravani: పుడుతూనే సెలబ్రెటీలు అవ్వరు, సింగర్‌ గా సక్సెస్ కాలేకపోయా : ఎం.ఎం.కీరవాణి

కేన్సర్‌తో పోరాడుతూ సినీ నటి మృతి

Actress Eesha Rebha: ఇన్‌స్టాగ్రామ్ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Show comments