పిల్లలకు కొత్త కొత్త అంశాల్ని నేర్పిస్తుంటే.. మెదడు పదునెక్కుతుందట!

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2015 (18:18 IST)
పిల్లల్ని ఎప్పుడూ స్కూళ్ళు, చదువులు, హోం వర్కులు, ఆపైన టీవీ కార్యక్రమాలకు పరిమితం చేస్తే వారిలోని సృజనాత్మక శక్తి అజ్ఞాతంగానే వుండిపోతుంది. సాధారణంగా చదువుల నుంచి ఖాళీ దొరికితే టెలివిజన్ ముందు సెటిలయిపోతుంటారు. అలాకాకుండా వారికి కొత్త కొత్త అంశాల్ని నేర్పిస్తుంటే మెదడు పదునెక్కుతుంది. అందుచేత ఖాళీ సమయాల్లో ముఖాకృతులను గీయడం నేర్పించండి. 
 
అందుచేత తెల్లని ఔట్ లైన్స్ జతచేసి, నిండు రంగులు మేళవించినప్పుడు ముఖాకృతి క్లాసిక్‌గా కనిపిస్తాయి. గోడకు తెల్లని కాగితాన్ని అంటించాలి. దానిముందు ఓ వైపుగా చిన్నారిని నిటారుగా కూర్చోబెట్టి, లైటింగ్ ఫోకస్ చేస్తే ఆ చిన్నారి నీడ కాగితంపై పడుతుంది. ఈ నీడచుట్టూ ఔట్ లైన్ గీసుకుని, దాన్ని కట్ చేయాలి. ఈ రూపాన్ని రంగుల కాగితంపై అంటించి, చుట్టూ తెల్లని ఫ్రేమ్‌ అమర్చితే వెరైటీ చిత్రం తయారవుతుంది. ఇలాగే వివిధ రూపాలు గీసుకోవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హర్మూజ్‌లో వెళ్లాలనుకుంటే పేలిపోతారు.. లారక్ దీవి మీదుగా వెళ్లాలి.. ఇరాన్

కాకతీయ వైద్య కాలేజీలో ర్యాంగింగ్ కలకలం.. విద్యార్థులపై కఠిన చర్యలు

అయ్యా డీఎస్పీగారూ... నన్ను ఎన్‌కౌంటర్ చేసేయండి: మంగళగిరిలో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

తాడిపత్రిలో వ్యవసాయ వ్యర్థాలను ఆర్థిక అవకాశాలుగా మలిచిన అల్ట్రాటెక్ ప్రాజెక్ట్ ఉదయ్

వరంగల్‌: యువతిపై సామూహిక అత్యాచారం.. కిడ్నాప్ చేసి చంపేశారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వదినపై రూ. 2 కోట్ల పరువు నష్టం వేసిన హీరోయిన్ హన్సిక

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా "తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ ట్రైలర్ లాంఛ్

లవ్ స్టోరీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బేబమ్మ రోల్.. ప్రదీప్ రంగనాథన్ స్వీట్ పర్సన్

బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం సిద్ధం

Poorna: పూర్ణ ప్రదాన పాత్రలో నటించిన డార్క్ నైట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ !

Show comments