Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్స్ ఫుడ్ లిస్ట్: ఉదయం 8 గంటలకు ఇడ్లీ లేదా ఎగ్ దోసె!

Webdunia
బుధవారం, 3 డిశెంబరు 2014 (16:10 IST)
పిల్లలకు ఉదయం 6 గంటలకు పాలు, 2 బాదం పప్పులు
* ఉదయం 8 గంటలకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె. 
* 11 గంటలకు అరటిపండు లేదా ఇతర పండ్లు ఏమైనా.. 
* మధ్యాహ్నం ఒంటి గంటకు- నెయ్యి వేసిన పప్పు, అన్నం పెరుగు అన్నం. 
* 3 గంటలకు నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి 
* సాయంత్రం 5 గంటలకు - ఏదైనా పండు 
* సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ 
* రాత్రి పడుకోబోయే ముందు - గ్లాసుడు పాలు, 2 ఖర్జూరం పండ్లు తినిపించాలి. 
 
ఆదివారాలు, బుధవారాల్లో నాన్ వెజ్ చేర్చుకోవడం చేయాలి. వారానికి రెండు లేదా మూడు రోజులు మాంసం, చేపలు, రొయ్యలు వంటివి ఆహారంతో పాటు పిల్లలకు తినిపించడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపం ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments