కిడ్స్ ఫుడ్ లిస్ట్: ఉదయం 8 గంటలకు ఇడ్లీ లేదా ఎగ్ దోసె!

Webdunia
బుధవారం, 3 డిశెంబరు 2014 (16:10 IST)
పిల్లలకు ఉదయం 6 గంటలకు పాలు, 2 బాదం పప్పులు
* ఉదయం 8 గంటలకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె. 
* 11 గంటలకు అరటిపండు లేదా ఇతర పండ్లు ఏమైనా.. 
* మధ్యాహ్నం ఒంటి గంటకు- నెయ్యి వేసిన పప్పు, అన్నం పెరుగు అన్నం. 
* 3 గంటలకు నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి 
* సాయంత్రం 5 గంటలకు - ఏదైనా పండు 
* సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ 
* రాత్రి పడుకోబోయే ముందు - గ్లాసుడు పాలు, 2 ఖర్జూరం పండ్లు తినిపించాలి. 
 
ఆదివారాలు, బుధవారాల్లో నాన్ వెజ్ చేర్చుకోవడం చేయాలి. వారానికి రెండు లేదా మూడు రోజులు మాంసం, చేపలు, రొయ్యలు వంటివి ఆహారంతో పాటు పిల్లలకు తినిపించడం ద్వారా పిల్లల్లో పోషకాహార లోపం ఉండదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత

నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

Show comments