Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు ఈ ఐదు చాలు.. బయట ఫుడ్ వద్దు..

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (18:40 IST)
పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపిస్తే వారి శరీరం, మెదడు ఆరోగ్యవంతంగా తయారవుతాయి. పిల్లల ఎదుగుదలకు ఈ 5 ఆహారాలు చాలా ముఖ్యమని న్యూట్రీషియన్లు అంటున్నారు. 
 
పాలలో పిల్లలకు అవసరమైన కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఇది పిల్లల ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. అలాగే అరటి పండులోని ఫైబర్, పొటాషియం మూత్రపిండాలు, గుండె రక్షణకు చాలా అవసరం.
 
ఇంకా కోడిగుడ్లలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కోడిగుడ్లు పిల్లలకు అనేక పోషకాలను అందిస్తుంది. 
జీడిపప్పు, వేరుశెనగ, బాదం వంటి పప్పు దినుసులలోని పోషకాలు పిల్లలకు అవసరమైన కొవ్వును ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.
 
ఇంకా ఎండు ద్రాక్షలో ఉండే ఐరన్, ఫైబర్ పిల్లలకు రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. పిల్లలు టమోటాలు, బీన్స్, దోసకాయలతో సహా కూరగాయలు, పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. బయట చిరుతిళ్లు కొనడం కంటే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం మంచిదని న్యూట్రీషియన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments