Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు ఈ ఐదు చాలు.. బయట ఫుడ్ వద్దు..

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (18:40 IST)
పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపిస్తే వారి శరీరం, మెదడు ఆరోగ్యవంతంగా తయారవుతాయి. పిల్లల ఎదుగుదలకు ఈ 5 ఆహారాలు చాలా ముఖ్యమని న్యూట్రీషియన్లు అంటున్నారు. 
 
పాలలో పిల్లలకు అవసరమైన కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఇది పిల్లల ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. అలాగే అరటి పండులోని ఫైబర్, పొటాషియం మూత్రపిండాలు, గుండె రక్షణకు చాలా అవసరం.
 
ఇంకా కోడిగుడ్లలో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కోడిగుడ్లు పిల్లలకు అనేక పోషకాలను అందిస్తుంది. 
జీడిపప్పు, వేరుశెనగ, బాదం వంటి పప్పు దినుసులలోని పోషకాలు పిల్లలకు అవసరమైన కొవ్వును ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి.
 
ఇంకా ఎండు ద్రాక్షలో ఉండే ఐరన్, ఫైబర్ పిల్లలకు రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. పిల్లలు టమోటాలు, బీన్స్, దోసకాయలతో సహా కూరగాయలు, పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. బయట చిరుతిళ్లు కొనడం కంటే పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం మంచిదని న్యూట్రీషియన్లు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

తర్వాతి కథనం
Show comments