Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు పండ్లను ఎంత తింటే అంత మంచిదట!

Webdunia
శుక్రవారం, 12 డిశెంబరు 2014 (17:25 IST)
పండ్లు, కూరగాయలు ఎంత ఎక్కువగా తింటే అంతమంచిదట. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులూ దరికి చేరవని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. రోజుకు కనీసం ఐదో వంతు పండ్లు తినాలని చెప్తున్నారు. ఎక్కువ మోతాదులో పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల గుండెజబ్బుల పాలిట పడరని అంటున్నారు. వీటిని నిత్యం తినడం వల్ల పిల్లల ఆయుష్షు పెరుగుతుంది.
 
ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తినడం వల్ల రకరకాల జబ్బులను తగ్గిస్తాయి. గుండెసంబంధిత జబ్బులను దరిచేరనివ్వదు. ప్రతిరోజూ డైట్‌లో ఏడవ వంతు పండ్లు, కూరగాయలు తీసుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments