పిల్లలు పండ్లను ఎంత తింటే అంత మంచిదట!

Webdunia
శుక్రవారం, 12 డిశెంబరు 2014 (17:25 IST)
పండ్లు, కూరగాయలు ఎంత ఎక్కువగా తింటే అంతమంచిదట. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులూ దరికి చేరవని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. రోజుకు కనీసం ఐదో వంతు పండ్లు తినాలని చెప్తున్నారు. ఎక్కువ మోతాదులో పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల గుండెజబ్బుల పాలిట పడరని అంటున్నారు. వీటిని నిత్యం తినడం వల్ల పిల్లల ఆయుష్షు పెరుగుతుంది.
 
ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తినడం వల్ల రకరకాల జబ్బులను తగ్గిస్తాయి. గుండెసంబంధిత జబ్బులను దరిచేరనివ్వదు. ప్రతిరోజూ డైట్‌లో ఏడవ వంతు పండ్లు, కూరగాయలు తీసుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత

నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

Show comments