పిల్లలు పండ్లను ఎంత తింటే అంత మంచిదట!

Webdunia
శుక్రవారం, 12 డిశెంబరు 2014 (17:25 IST)
పండ్లు, కూరగాయలు ఎంత ఎక్కువగా తింటే అంతమంచిదట. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులూ దరికి చేరవని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. రోజుకు కనీసం ఐదో వంతు పండ్లు తినాలని చెప్తున్నారు. ఎక్కువ మోతాదులో పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల గుండెజబ్బుల పాలిట పడరని అంటున్నారు. వీటిని నిత్యం తినడం వల్ల పిల్లల ఆయుష్షు పెరుగుతుంది.
 
ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తినడం వల్ల రకరకాల జబ్బులను తగ్గిస్తాయి. గుండెసంబంధిత జబ్బులను దరిచేరనివ్వదు. ప్రతిరోజూ డైట్‌లో ఏడవ వంతు పండ్లు, కూరగాయలు తీసుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మా కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తే ట్రంప్‌కు గుండెపోటు వస్తుంది : ఇరాన్

ఉద్యోగం రాదన్న ఆవేదనతో అమెరికాలో తెలుగు టెక్కీ ఆత్మహత్య

అస్సాం సీఎం భార్యపై అనుచిత వ్యాఖ్యలు : పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

విపక్షంలో ఉండేది వైకాపా కాదు.. గొడ్డలి పార్టీ : సీఎం చంద్రబాబు

మిర్యాలగూడ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన కారు, ఒకరు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rakul Preet Singh: నాకు ఆయనే అతిపెద్ద అండగా నిలిచారని రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడి

Gayapadda Simham: ఐదుగురు దర్శకులు చేసిన గాయపడ్డ సింహం చిత్రం ఎలా వుందంటే.. గాయపడ్డ సింహం రివ్యూ

Jetly Review: సత్య, వెన్నెల కిశోర్ నటించిన జెట్లీ ఎలా వుందంటే.. జెట్లీ రివ్యూ

Getup Srinu: ఇంటర్వ్యూలో వేసిన ప్రశ్నకు గెటప్ శీను ఆవేశంగా కుర్చీని తన్ని వెళ్ళిపోయాడు

విమాన ప్రమాదంలో చనిపోతే.. నా చివరి చిత్రం మాత్రం ఆపొద్దు : అమీర్ ఖాన్

Show comments