Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్లో ఎముకల బలానికి చేపలు తినిపించాల్సిందే.. మెదడుకూ మేలేనట

చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఇది పిల్లల్లో ఎముకల పెరుగుదలకు సహకరిస్తుంది. చేపలను పిల్లలు తీసుకోవడం ద్వారా హీమోగ్లోబిన్‌ స్థాయుల్ని పొందవచ్చు. ఇది చేపల్లో హిమోగ్లోబిన్ విరివిగ

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (16:43 IST)
చేపల కాలేయంలో ఉండే విటమిన్ డి ఎముకల పెరుగుదలకు కీలకం. ఇది పిల్లల్లో ఎముకల పెరుగుదలకు సహకరిస్తుంది. చేపలను పిల్లలు తీసుకోవడం ద్వారా  హీమోగ్లోబిన్‌ స్థాయుల్ని పొందవచ్చు. ఇది చేపల్లో హిమోగ్లోబిన్ విరివిగా ఉండటమే ఇందుకు కారణం. 
 
అలాగే చేపల్లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే పిల్లల్లో మెదడు ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. అలాగే చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి.
 
కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి. ఇలా రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువని పరిశోధనలు తేల్చాయి. బొజ్జ, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగటం, మంచి కొలెస్ట్రాల్‌ తగ్గటానికి చేపలే దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments