Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు సమోసాలను లాగిస్తున్నారా.. ఇవి తప్పవు జాగ్రత్త..!

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (11:07 IST)
పిల్లలు ఎక్కువ సమోసాలను తింటున్నారా.. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమోసా తిన్నప్పుడు, దానిలోని చెడు కొవ్వు, ట్రైగ్లిజరైడ్ రక్తనాళాలకు అంటుకుంటుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. 
 
అంతేగాకుండా ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో అధిక బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమోసాలు తినడం వల్ల మధుమేహం, హైబీపీ వంటి వ్యాధులు వేగంగా పెరుగుతాయి.
 
సమోసాలు కొనాలని షాపుకు వెళ్తున్నారా... అయితే ముందుగా మీరు చూడాల్సింది నూనెను. సమోసాలు మళ్లీ మళ్లీ అదే నూనెలో వేయించడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. ఇందులో ఉపయోగించే బంగాళాదుంపలు పాడైతే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments