Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు సమోసాలను లాగిస్తున్నారా.. ఇవి తప్పవు జాగ్రత్త..!

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (11:07 IST)
పిల్లలు ఎక్కువ సమోసాలను తింటున్నారా.. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమోసా తిన్నప్పుడు, దానిలోని చెడు కొవ్వు, ట్రైగ్లిజరైడ్ రక్తనాళాలకు అంటుకుంటుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. 
 
అంతేగాకుండా ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో అధిక బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమోసాలు తినడం వల్ల మధుమేహం, హైబీపీ వంటి వ్యాధులు వేగంగా పెరుగుతాయి.
 
సమోసాలు కొనాలని షాపుకు వెళ్తున్నారా... అయితే ముందుగా మీరు చూడాల్సింది నూనెను. సమోసాలు మళ్లీ మళ్లీ అదే నూనెలో వేయించడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. ఇందులో ఉపయోగించే బంగాళాదుంపలు పాడైతే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments