Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు సమోసాలను లాగిస్తున్నారా.. ఇవి తప్పవు జాగ్రత్త..!

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (11:07 IST)
పిల్లలు ఎక్కువ సమోసాలను తింటున్నారా.. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సమోసా తిన్నప్పుడు, దానిలోని చెడు కొవ్వు, ట్రైగ్లిజరైడ్ రక్తనాళాలకు అంటుకుంటుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. 
 
అంతేగాకుండా ఇది గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో అధిక బీపీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమోసాలు తినడం వల్ల మధుమేహం, హైబీపీ వంటి వ్యాధులు వేగంగా పెరుగుతాయి.
 
సమోసాలు కొనాలని షాపుకు వెళ్తున్నారా... అయితే ముందుగా మీరు చూడాల్సింది నూనెను. సమోసాలు మళ్లీ మళ్లీ అదే నూనెలో వేయించడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. ఇందులో ఉపయోగించే బంగాళాదుంపలు పాడైతే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments