కరోనా కాలం.. పిల్లలకు పెట్టాల్సినవి..

Webdunia
గురువారం, 6 మే 2021 (19:19 IST)
Rajma_Chapathi
ఉదయం ఆరు గంటలకు పాలు.. రెండు బాదం పప్పులు 
ఉదయం 8 గంటలకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె. 
11 గంటలకు అరటి పండు లేదా ఇతర పండ్లు ఏమైనా. 
 
మధ్యాహ్నం ఒంటి గంటకు.. నెయ్యి వేసిన పప్పు, పెరుగన్నం. 
3 గంటలకు.. నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి 
సాయంత్రం ఐదు గంటలకు ఏదైనా పండు 
 
సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ, రాత్రి నిద్రించేందుకు ముందు గ్లాసుడు పాలు.. రెండు ఖర్జూర పండ్లు ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పదినెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన ముగ్గురు మైనర్లు.. రెండు గంటల్లోనే?

భూమికి చాలా దగ్గరగా వెళ్లనున్న ఆర్టెమిస్ వ్యోమగాములు.. అది జరిగికే రికార్డే

ఇరాన్‌లోని 200కు పైగా స్థావరాలపై ఇజ్రాయేల్ దాడులు

ఉత్తరప్రదేశ్ ఇటావాలో వచ్చి పడిన క్షిపణి... వామ్మో, అది ఇరాన్ నుంచి వచ్చిందా? (video)

మహిళలను బలహీనులుగా చిత్రీకరించవద్దు.. పెద్ద కుర్చీని వద్దన్న నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

తర్వాతి కథనం
Show comments