Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలం.. పిల్లలకు పెట్టాల్సినవి..

Webdunia
గురువారం, 6 మే 2021 (19:19 IST)
Rajma_Chapathi
ఉదయం ఆరు గంటలకు పాలు.. రెండు బాదం పప్పులు 
ఉదయం 8 గంటలకు చట్నీ లేదా సాంబారుతో ఇడ్లీ లేదా ఎగ్ దోసె. 
11 గంటలకు అరటి పండు లేదా ఇతర పండ్లు ఏమైనా. 
 
మధ్యాహ్నం ఒంటి గంటకు.. నెయ్యి వేసిన పప్పు, పెరుగన్నం. 
3 గంటలకు.. నువ్వుల లడ్డు లేక పల్లీపట్టి 
సాయంత్రం ఐదు గంటలకు ఏదైనా పండు 
 
సాయంత్రం 7 గంటలకు రాజ్మా లేదా వెజిటబుల్ కర్రీతో చపాతీ, రాత్రి నిద్రించేందుకు ముందు గ్లాసుడు పాలు.. రెండు ఖర్జూర పండ్లు ఇవ్వాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌ సిద్ధం చేయండి.. నారా లోకేష్

ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

తర్వాతి కథనం
Show comments