పసిపిల్లల్ని కంటి రెప్పలా చూసుకోండి.. ఆహారం విషయంలో?

Webdunia
శనివారం, 7 ఫిబ్రవరి 2015 (15:49 IST)
పసిపిల్లల్ని కంటి రెప్పలా చూసుకోండి.. ఆహారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. స్నానం చేయించేటప్పుడు, పాలు పట్టించేటప్పుడు, అన్నం తినే విషయంలోనూ అప్రమత్తంతో వ్యవహరించాలి. 
 
పిల్లలకు ఆహారం తినిపించేటప్పుడు.. ప్లాస్టిక్ వస్తువుల్ని ఎంచుకోకూడదు. మైక్రోవేవ్‌లో ఆహారం వేడిచేస్తే మొదట రుచి చూసిన తర్వాతే పిల్లలకు పెట్టాలి. పసిపిల్లలకు స్పూన్లు అలవాటు చేయాలంటే గుండ్రని ఆకారంలో ఉండేలా చూసుకోవాలి. ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్కులు నాణ్యతను బట్టి ఎంచుకోవాలి. 
 
పిల్లలు టేబుల్‌పై తినేటప్పుడు వేడి పదార్ధాలు టేబుల్‌పై ఉంచొద్దు. వేడి పదార్ధాలు వడ్డించేటప్పుడు అవి పసిపిల్లలు తినగలగలిగిన ఉష్ణోగ్రతలోనే ఉన్నాయా లేదా చూసుకోవాలి. కొద్దిగా పెద్దగా ఉన్న పిల్లలకు పచ్చికూరగాయలు, పండ్లు తినిపించాలనుకుంటే వాటిని బాగా కడిగి పెట్టాలి. 
 
మందంగా తొక్క ఉండే దోసకాయలు, పుచ్చకాయలు, యాపిల్స్ వంటి వాటిని వెజిటబుల్ బ్రష్‌తో శుభ్రం చేసి గోరువెచ్చటి నీళ్లలో కడిగి ఆ తర్వాత పిల్లలకి పెట్టాలి. అరటిపళ్లు, కమలాల తొక్క సులువుగా తీయొచ్చు కాబట్టి వాటిని కడగకుండా కూడ పిల్లల చేతికి ఇవ్వొచ్చు. పిల్లలకు తిండి పెట్టే వస్తువులను వేడి నీళ్లతో కడిగితే మంచిదని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

Bird Flu alert in Chennai: 1,500కి పైగా చనిపోయిన కాకులు.. చెన్నైలో బర్డ్ ఫ్లూ అలెర్ట్

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

సరిహద్దు వెంబడి కంచె నిర్మాణానికి భూమి ఇస్తాం : మమతా బెనర్జీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

Show comments