పిల్లలకు పొద్దున్నే అల్పాహారం తినిపిస్తున్నారా?

Webdunia
గురువారం, 5 ఫిబ్రవరి 2015 (18:35 IST)
పిల్లల్ని ప్రతిభావంతులుగా ఎలా తీర్చిదిద్దాలనే సవాల్ చాలా తల్లిదండ్రులది. దానికోసం పిల్లలకు అదేపనిగా ఉపన్యాసాలు ఇవ్వడం కన్నా.. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టి చూడండి.
 
* పద బంధాలూ, చెస్ వంటివి పిల్లల మెదడుని చురుగ్గా మారుస్తాయి. సుడుకోను నేర్పించండి. పిల్లలు సంగీతం పాడినా, వాద్య పరికరం వాయించినా, వాళ్ల కుడివైపు మెదడు పనితీరు చురుగ్గా పనిచేస్తుంది. ఎలాంటి సంగీతం నేర్చుకున్నా పిల్లల్లో ఐక్యూ బాగుంటుందనీ, ఆ పిల్లలు చదువుల్లో రాణిస్తారని అధ్యయనాల్లో తేలింది. 
 
* చురుగ్గా ఆడుకోవడం, స్కూల్లో క్రీడల్లో పాల్గొనడం వల్ల వాళ్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, బృందంతో కలిసి పనిచేయడం, నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకునేలా చిన్నారుల్ని ప్రోత్సహించాలి. విజ్ఞానాన్ని పెంచడానికి సులువైన టెక్నాలజీతో సంబంధం లేని మార్గం.. పుస్తకపఠనం. వారికి చిన్న వయసు నుంచే పుస్తకాలు చదవటం అలవాటు చేయండి. 
 
అధ్యయనాల ప్రకారం.. పొద్దున్నే టిఫిన్ తినని వారితో పోలిస్తే .. తినే వారిలో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఏకాగ్రత కుదురుతుంది. దీంతో పిల్లలు దేన్నయినా సులువుగా నేర్చుకుంటారు. అందుకే పొద్దున్నే అల్పాహారం తినిపించడం అన్నివిధాలా మంచిది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

Bird Flu alert in Chennai: 1,500కి పైగా చనిపోయిన కాకులు.. చెన్నైలో బర్డ్ ఫ్లూ అలెర్ట్

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

సరిహద్దు వెంబడి కంచె నిర్మాణానికి భూమి ఇస్తాం : మమతా బెనర్జీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదె నిర్మిస్తోన్న రాకాస డేట్ ఫిక్స్

మీర్జాపురం రాణి కృష్ణవేణి అరుదైన భగీరథ ప్రయత్నం

375 కోట్లకు పైగా వసూలు చేసిన మెగాస్టార్ చిరంజీవి మన శంకరవర ప్రసాద్ గారు

యుఫోరియా చూసిన తరువాత రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాను : భూమిక

జియో స్టార్‌లో ప్ర‌భాస్ .. ది రాజా సాబ్ ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో స్ట్రీమింగ్‌

Show comments