Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు పోషకాహారం తప్పనిసరి.. పాలతో పాటు ఇవి కూడా ఇవ్వండి..

పిల్లల పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం. అందుకే రోజులో మూడు సార్లు పిల్లలకు పాలు తగిన మోతాదులో ఇస్తుండాలి. పాలతో పాటు క్యాల్షియం పొందేందుకు.. వేయించిన నువ్వులు, మొలకెత్తిన సోయా గింజలు ఇస్తే పిల్లల ఎదు

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (11:58 IST)
పిల్లల పెరుగుదలకు క్యాల్షియం చాలా అవసరం. అందుకే రోజులో మూడు సార్లు పిల్లలకు పాలు తగిన మోతాదులో ఇస్తుండాలి. పాలతో పాటు క్యాల్షియం పొందేందుకు.. వేయించిన నువ్వులు, మొలకెత్తిన సోయా గింజలు ఇస్తే పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
సగం కప్పు మొలకెత్తిన సోయా గింజల్లో 230 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది. అది ఎముకల పటిష్టానికి తోడ్పడుతుంది. అలాగే సాల్మాన్ చేపలోనూ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. మాంసాహారం తినని వాళ్లు కూడా ఇష్టపడే ఫుడ్‌ చేపలు. అందులోని సాల్మన్‌ చేపలు ఇంకా శ్రేష్టమైనవి. ఈ సాల్మన్‌ ఫిష్‌లో 212మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది.
 
సోయాపాలతో చేసిన పెరుగులాంటి పదార్థం ఇది. ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. సగం కప్పు టోఫులో 253 గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇక బాదం గింజల్లో క్యాల్షియంపాళ్లు తక్కువే. పిడికెడు బాదం గింజలనుంచి 72 మి.గ్రాముల క్యాల్షియం లభిస్తుందని న్యూట్రీషన్లు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని ప్రసంగిస్తుండగానే కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం!

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments