పిల్లలు బ్రేక్ ఫాస్ట్ వద్దని మారాం చేస్తున్నారా?

Webdunia
శనివారం, 13 సెప్టెంబరు 2014 (17:04 IST)
పిల్లలు బ్రేక్ ఫాస్ట్ వద్దని మారాం చేస్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్నారు న్యూట్రీషన్లు. పిల్లలు ముఖ్యంగా అల్పాహారాన్ని వద్దంటే ప్రమాదమేనని వారు సూచిస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్‌గా వట్టి ఫ్రెష్ జ్యూస్‌లను ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉండదు. పండ్ల రసం మాత్రమే పిల్లలు తీసుకుంటే వారి శరీరానికి కావలసిన పోషకాలు అందవని నిపుణులు అంటున్నారు. 
 
స్కూల్స్‌కు హడావుడిగా బయలుదేరేటప్పుడు.. వారిని త్వరగానే నిద్రలేపడం చేయాలి. అప్పుడే ఒత్తిడి లేకుండా పాఠశాలకు వెళ్లడంతో పాటు అల్పాహారాన్ని సక్రమంగా తీసుకోగలుగుతారు.  
 
పిల్లలు అల్పాహారం వద్దని మారాం చేస్తే.. తప్పకుండా వారికి నచ్చజెప్పి బ్రేక్ ఫాస్ట్ తీసుకోమనాలి. పిల్లలకు అల్పాహారంగా కార్న్ ఫ్లెక్స్, బ్రెడ్, శాండ్‌విచ్, ఫ్రూట్స్ వంటి ఇవ్వొచ్చు. వీటితో పాటు ఓ గ్లాస్ ఫ్రెష్ జ్యూస్ ఇవ్వడం ఉత్తమం. 
 
అయితే కోక్ వంటి కూల్‌డ్రింక్స్‌ను మాత్రం ఇవ్వకూడదు. పరగడుపున వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)

15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం

ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించనున్న టీ-ఫైబర్ నెట్‌వర్క్

ప్రాపర్టీ డీలర్‌ను పట్టపగలే రోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు, వీడియో

Tirupati: ఎబోలా ముప్పును ఎదుర్కోవడానికి తిరుపతిలో అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్ గారిని అలా ఎలా అనాలనిపించిందమ్మా?: సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలపై హైపర్ ఆది

Pooja Hegde: జిమ్ దుస్తులలో కలిసి కనిపించిన వరుణ్ ధావన్, పూజా హెగ్డే

తాతకు పుష్పాంజలి ఘటించిన ఎన్టీఆర్ - స్మరించుకున్న చిరంజీవి

Alia Bhatt : ఆల్ఫా లో ఆలియా భ‌ట్, శ‌ర్వారి భారీ యాక్షన్ సీన్స్ థ్రిల్లింగ్‌ వుంటాయి: బాబీ డియోల్

Suriya :సూర్య, వెంకీ అట్లూరి చిత్రం‘విశ్వనాథ్ & సన్స్ కు స్వాతంత్య్రం

Show comments