Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HappyNewYear2018 శిశు జననాల్లో భారత్ అగ్రస్థానం

కొత్త సంవత్సరం రోజున కూడా భారత్ మొదటిస్థానంలో నిలిచింది. జనవరి ఒకటో తేదీన భారత్‌లో రికార్డు స్థాయిలో పిల్లలు జన్మించారు. భారత్ తర్వాత చైనా ఉంది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) గణా

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (13:13 IST)
కొత్త సంవత్సరం రోజున కూడా భారత్ మొదటిస్థానంలో నిలిచింది. జనవరి ఒకటో తేదీన భారత్‌లో రికార్డు స్థాయిలో పిల్లలు జన్మించారు. భారత్ తర్వాత చైనా ఉంది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) గణాంకాలను వెల్లడించింది. 
 
ఈ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం, 2018, జనవరి ఒకటో తేదీన మొత్తం 3.86 లక్షల మంది శిశువులు జన్మించినట్టు పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది భారత్‌లో జన్మించారు. మన దేశంలోనే మొత్తం 69,070 మంది జన్మించినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. 
 
ఆ తర్వాతి స్థానాల్లో చైనా (44,760), నైజీరియా (20,210), పాకిస్థాన్ (14,910), ఇండోనేషియా (13,370), అమెరికా (11,280), కాంగో (9,400), బంగ్లాదేశ్ (8370) ఉన్నాయి. అయితే, ఈ చిన్నారుల్లో కొంతమంది మొదటి రోజే చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments