Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HappyNewYear2018 శిశు జననాల్లో భారత్ అగ్రస్థానం

కొత్త సంవత్సరం రోజున కూడా భారత్ మొదటిస్థానంలో నిలిచింది. జనవరి ఒకటో తేదీన భారత్‌లో రికార్డు స్థాయిలో పిల్లలు జన్మించారు. భారత్ తర్వాత చైనా ఉంది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) గణా

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (13:13 IST)
కొత్త సంవత్సరం రోజున కూడా భారత్ మొదటిస్థానంలో నిలిచింది. జనవరి ఒకటో తేదీన భారత్‌లో రికార్డు స్థాయిలో పిల్లలు జన్మించారు. భారత్ తర్వాత చైనా ఉంది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్) గణాంకాలను వెల్లడించింది. 
 
ఈ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం, 2018, జనవరి ఒకటో తేదీన మొత్తం 3.86 లక్షల మంది శిశువులు జన్మించినట్టు పేర్కొంది. వీరిలో ఎక్కువ మంది భారత్‌లో జన్మించారు. మన దేశంలోనే మొత్తం 69,070 మంది జన్మించినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. 
 
ఆ తర్వాతి స్థానాల్లో చైనా (44,760), నైజీరియా (20,210), పాకిస్థాన్ (14,910), ఇండోనేషియా (13,370), అమెరికా (11,280), కాంగో (9,400), బంగ్లాదేశ్ (8370) ఉన్నాయి. అయితే, ఈ చిన్నారుల్లో కొంతమంది మొదటి రోజే చనిపోయినట్లు అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments