Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వర్ణయుగం తెస్తా.. మీ బతుకులకు భరోసా ఇస్తా.. జగన్

Webdunia
మంగళవారం, 8 మే 2012 (18:18 IST)
WD
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్విరామంగా ఉప ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. మంగళవారంనాడు ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వర్ణయుగం వస్తుందనీ, అప్పుడు అక్కాచెల్లెళ్లు ఎలా బతకాలి అని ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.

వృద్ధుల పింఛను రూ. 200 నుంచి రూ. 700కి పెంపు చేస్తామనీ, విద్యార్థులందరికీ రూ. 500 రూపాయలు ఇస్తామన్నారు. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో ఉన్న బోయ, కురుబ కులస్తుల గురించి తనకు తెలుసుననీ, వారి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.

చంద్రబాబు నాయుడు తన కులం, మతం గురించే మాట్లాడుతున్నాడనీ, ప్రజలకు ఏం చేయాలన్నదానిపై మాట్లాడటం లేదని అంటూ... తనది మానవత్వం కులం అని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

దురాగతాలపై ఎక్కుపెట్టిన అస్త్రం దండోరా ఫస్ట్ బీట్ వీడియో

నటుడిగా మారిన దర్శకుడు హరీష్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

Show comments