Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంగవీటి రాధా చేరిక... వల్లభనేని వంశీ కూడా జై జగన్ అంటారా..?!!

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2012 (22:51 IST)
FILE
ఉప ఎన్నికలకు ముందే కృష్ణా జిల్లాలో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు దొంగచూపులు చూస్తున్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణ జగన్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.

తాజాగా శుక్రవారం మరో ఆసక్తికర సంఘటన జరిగింది. కృష్ణాలో తెదేపాకు కీలక నాయకుడిగా పేరున్న వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ ప్రక్కనే ఉన్న వంగవీటికి కూడా చెప్పేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కృష్ణా జిల్లాలో కలియతిరుగుతున్న జగన్.. జిల్లాలో పట్టున్న నేతలను తన గూటికి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో వల్లభనేని వంశీ - జగన్‌ను విష్ చేయడాన్ని చూస్తే ఏదో ఒకరోజు వల్లభనేని కూడా జై జగన్ అంటారేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చు. చూద్దాం..
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

Show comments