జగన్ లోటస్‌పాండ్ భవనాల విలువపై సీబీఐ లెక్కలు

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2011 (13:13 IST)
WD
జగన్ అక్రమ ఆస్తుల కేసులో భాగంగా సీబీఐ గురువారం హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్ ఇళ్ల విలువను లెక్కగడుతోంది. లోటస్‌పాండ్‌లో సుమారు 4 వేల గజాలలో నిర్మించిన నాలుగు ఇళ్లు రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేశారన్న అభియోగాల నేపధ్యంలో సీబీఐ విచారణ చేస్తోంది.

నాలుగు వేర్వేరు ప్లాట్లుగా నిర్మించిన ఈ ఇళ్ల విలువను లెక్కగట్టేందుకు సీబీఐ అధికారులకు ఐటీ, జీహెచ్ఎం అధికారులు సహకరిస్తున్నారు. జగన్ ఇంటి వద్దకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ప్రతినిధులను కూడా రప్పించి ప్రత్యేకంగా అంచనాలు వేస్తున్నారు.

కాగా లోటస్‌పాండ్ గృహంలో సిబిఐ ఇంతకుముందే సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుమారు 35 రోజులుగా జగన్ ఆస్తులు, లావాదేవీలకు సంబంధించి ప్రత్యేకంగా విచారణ చేస్తున్న సీబీఐ నేడు హైదరాబాదులోని లోటస్ పాండ్ జగన్ భవనాలపై దృష్టి సారించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

Show comments