Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పై ఆ కేసులు అలానే... షర్మిల పోటీకి దూరం అందుకేనా...?

Webdunia
సోమవారం, 5 మే 2014 (16:16 IST)
WD
ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి బెయిలుపై బయట ఉన్నారు. అలా ఉంటూనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఐతే జగన్ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పోస్టులో ఎవరు కూర్చుంటారూ... అనేదానిపై ఇపుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైఎస్సార్ కుటుంబం నుంచి జగన్ మోహన్ రెడ్డి ఒక్కరు మాత్రమే అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

వైఎస్ విజయమ్మ విశాఖపట్టణం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తుండగా, తన బాబాయి కుమారుడయిన వైఎస్ అవినాష్ రెడ్డి కడప పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఇక వైఎస్ షర్మిల మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. కేవలం ప్రచార బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఒకవేళ జగన్ పార్టీ అధికారానికి చేరువయితే సీఎం పోస్టులో జగన్ మోహన్ రెడ్డి కూర్చునేందుకు అడ్డంకులు ఎదురయితే... అంటే మళ్లీ కేసు విచారణ ప్రారంభమయితే జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.

ఒకవేళ అదే జరిగితే వైసీపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్నది సందేహంగా మారింది. అందువల్లనే ఎందుకయినా మంచిదని వైఎస్ షర్మిలను ఎన్నికల్లో పోటీ నుంచి దూరంగా పెట్టారనీ, అలాంటి పరిస్థితి ఎదురయితే చెల్లెమ్మను రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. చూడాలి... ఏం జరుగుతుందో...?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

Show comments